Header Banner

జగన్ అరాచకాలపై అమిత్ షాకు లేఖ! బెయిల్ షరతుల ఉల్లంఘన.. ఆయన వైఖరితో రాష్ట్రానికి ప్రమాదం!

  Thu Apr 10, 2025 08:10        Politics

జగన్ మోహన్ రెడ్డి అరాచకాలపై టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు కృష్ణదేవరాయలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. శాంతిభద్రతలకు జగన్ ముప్పుగా మారుతున్నారని లేఖలో ఆయన పేర్కొన్నారు. పర్యటనల పేరుతో జగన్ విధ్వంసానికి పాల్పడాలని చూస్తున్నారని విమర్శించారు. జగన్ వ్యాఖ్యలు పోలీసుల నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయని, బెయిల్‌పై ఉన్న ఆయన వ్యవస్థలను బెదిరించేలా వ్యవహరిస్తున్నారని లేఖలో వివరించారు. అలాగే జగన్ వ్యాఖ్యలు ఆయనకు విధించిన బెయిల్ షరతులను ఉల్లంఘించడమేనని, ఆయన ప్రసంగాలు రాష్ట్ర శాంతిభద్రతలకు ముప్పుగా మారుతున్నాయని లావు పేర్కొన్నారు. జగన్ తీరు ప్రజాస్వామ్యానికి హానికరమని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #JaganAnarchy #BailViolation #ThreatToState #AmitShah #TDPVsYSRCP #AndhraPolitics